ముత్యాలతో ముస్తాబైన భాగ్య లక్ష్మి అమ్మవారు – చార్మినార్

Share this news

బోనాల పండుగను పురస్కరించుకొని పూలతో , ముత్యాలతో ముస్తాబైన భాగ్య లక్ష్మి అమ్మవారు చార్మినార్

ఈరోజు ఉదయం 8.30 గంటలకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆషాడ బోనాల సందర్భంగా చార్మినార్ వద్ద గల భాగ్యలక్ష్మి ఆలయం లో ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.

9.00 గంటలకు శాలిబండ లోని అక్కన్న మాదన్న దేవాలయంలో పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.

9.30 గంటలకు లాల్ దర్వాజ లోని సింహ వాహిని మహంకాళి అమ్మవారి ఆలయంలో

10.00 గంటలకు కార్వాన్ లోని దర్బార్ మైసమ్మ అమ్మవారి ఆలయంలో మంత్రి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను సమర్పిస్తారు.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *