దీపావళి పండుగ పై హైకోర్టు కీలక అదేశం… టపాసులను బ్యాన్ చేయాలని

Spread the love

దీపావళి పండుగ సందర్భంగా టపాసులను బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం..

దీపావళి పండుగ లో క్రాకర్స్ పేల్చకుండా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు లో పిల్

పిల్ ధాఖలు చేసిన న్యాయవాది ఇంద్రప్రకాష్..

తెలంగాణ రాష్ట్రం కరోనా కేసులు ఇంకా ఉన్నాయని ఈ సమయంలో క్రాకర్స్ కాల్చడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతరన్నా పిటిషనర్..

క్రాకర్స్ వలన ప్రజలు శ్వాస కోశ ఇబ్బందులు పడుతారన్న పిటీషనర్..

పిటీషనర్ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో క్రాకర్స్ బ్యాన్ చేయాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం..

ఇప్పటి వరకు తెరచిన షాపులను మూసి వేయాలన్న హైకోర్టు..

ఇప్పటికే రాజస్థాన్ హైకోర్టు బ్యాన్ చేసిందన్న హైకోర్టు..

కలకత్తా లో కూడా బ్యాన్ చేయకపోతే సుప్రీంకోర్టు బ్యాన్ చేయాలని ఆదేశాలు ఇచిందన్న హైకోర్టు.

తెలంగాణ లో కూడా క్రాకర్స్ బ్యాన్ చేయాలన్న హైకోర్టు.

ఎవ్వరు క్రాకర్స్ అమ్మడం గాని , కొనడం గాని చేయొద్దన్న హైకోర్టు.

ఎవరైనా అమ్మకాలు జరిపితే కేసులు నమోదు చేయాలన్న హైకోర్టు.

ప్రచార మాధ్యమాల ద్వారా క్రాకర్స్ కాల్చకుండా ప్రభుత్వం ప్రజలకు అవగాహన కల్పించాలని హైకోర్టు అదేశం.

ఈ నెల 19 న ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని ప్రభుత్వానికి హైకోర్టు అదేశం.


Spread the love
tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *