నెల్లూరు నాటు మందుకు త్వరలో తిరిగి మోక్షం

Spread the love

నెల్లూరు నాటు మందుకు త్వరలో తిరిగి మోక్షం

నెల్లూరు నగరంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన కాకాని గోవర్ధన్ రెడ్డి….

ఆయుర్వేద మందు సృష్టికర్త బోనంగి ఆనందయ్య

కరోనా నాటు మందుకు త్వరలో అన్ని అడ్డంకులు తోలగిపోతాయి

సిఎం జగన్ సహకారంతో ఎపి ప్రజల కు నాటు మందు పంపిణీ చేస్తాం

ఆయుష్ కూడ నాటు మందును మెచ్చుకోంది

ఎమ్మ్యేల్ల్యే కాకాణి సపోర్ట్ వల్ల పోలీసులు,రెవిన్యూ శాఖల నుండి ఇబ్బందులు ఎదురుకాలేదు

తను క్షేమంగ ఉన్న అని వెల్లడించిన ఆనందయ్య.

రాములు, ఆయుష్ కమిషనర్, AP;-

ఆయుష్ ప్రతినిధుల సమక్షం లో ఆనందయ్య ఈ రోజు మందు తయారు చేశారు.

మందు తయారీ లో ఎటువంటి హానికర పదార్ధాలు లేవు.

ఆనందయ్య ఇచ్చేది అయిర్వేదం కాదు.

ఆనందయ్య మందు నాటు మందుగానే పరిగణిస్తాం.

కళ్ళలో వేసే డ్రాప్స్ లో కూడా సాధారణ పదార్ధాలే వాడుతున్నారు.

మందు హానికరం కాదు అని మేము నిర్ణయానికి వచ్చాము.

మందు రోగులపై పని చేస్తుందా లేదా అనేది విజయవాడ- తిరుపతి ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుంది.

CCRAS ( సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్స్) అనే కేంద్ర ప్రభుత్వం సంస్థకు ఈ డాక్టర్ల బృందం నివేదిక పంపుతుంది.

అన్ని నివేదికలు వచ్చిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం మందు పంపిణీ పై నిర్ణయం తీసుకుంటుంది.

రోగుల లో డ్రాప్స్ వల్ల ఆక్సిజన్ పెరిగినట్లు ప్రాథమికంగా సమాచారం ఉంది.

పసరు వైద్యం పొందిన కొందరి ఆరోగ్యం పైనా డాక్టర్ల బృందం పరిశీలన ఉంటుంది.

మందు తయారీపై ఆయుష్ పరిశీలన ముగిసింది.


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *