పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ హైకోర్టులో విచారణ

Spread the love

జులై 1 నుంచి పాఠశాలల ప్రారంభంపై తెలంగాణ హైకోర్టులో విచారణ

పాఠశాలల ప్రారంభంపై హైకోర్టుకు వివరణ ఇచ్చిన విద్యాశాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా

అన్ని తరగతుల విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావాలా అని ప్రశ్నించిన హైకోర్టు

రెండు, మూడు రోజుల్లో విధివిధానాలు ఖరారు చేస్తాం: సందీప్ కుమార్ సుల్తానియా

ప్రత్యక్ష బోధనకు విద్యార్థులు కచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేదు: సందీప్ కుమార్ సుల్తానియా

ఆన్ లైన్ బోధన కూడా కొనసాగుతుంది: విద్యాశాఖ కార్యదర్శి

విద్యా సంస్థలు తల్లిదండ్రుల అనుమతి తీసుకోవాలి: విద్యాశాఖ కార్యదర్శి

పాఠశాలల్లో భౌతిక దూరం పాటించడం కష్టమని అభిప్రాయ పడిన హైకోర్టు

హైకోర్టు అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు ఖరారు చేస్తామన్న సుల్తానియా

వారం రోజుల్లో పూర్తి వివరాలు సమర్పించాలని విద్యా శాఖకు హైకోర్టు ఆదేశం


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *