దళిత బంధు అందరికీ అందిచకపోతే దీక్ష చేస్తా- ఈటల రాజేందర్.

దళిత బంధు అందరికీ అందిచకపోతే దీక్ష చేస్తా- ఈటల రాజేందర్.
Spread the love

దళిత బంధు అందరికీ అందిచకపోతే దీక్ష చేస్తా- ఈటల రాజేందర్.

దళిత బంధు హుజురాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలి.

తెలంగాణ రాష్ట్రం లోనున్న ప్రతి దళిత కుటుంబానికి కూడా దళిత బంధు వెంటనే అందించాలి.

10 లక్షల రూపాయలు దళితులు వారి నైపుణ్యానికి అనుగుణంగా ఖర్చు పెట్టుకొనే వెసులుబాటు కల్పించాలి.

వాటి మీద కలెక్టర్, బ్యాంక్ మేనేజర్ ల అజమాయిషీ తీసివేయాలి.

దళిత బంధు అందరికీ అందించక పోతే ఉద్యమం తప్పదు.

అందరికీ అందించకుండా చాటలో తవుడు పోసి కొట్లాట పెట్టినట్టు చేస్తే నేనే దీక్షకు కూర్చుంటానని హెచ్చరిస్తున్నా.

-ఈటల రాజేందర్
మాజీ మంత్రి.


Spread the love
tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *