ఏపీలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా

Share this news

ఏపీలో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా
పథకంలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

వ్యవసాయ కనెక్షన్ల మీటర్లు ఏర్పాటు చేయాలని
నిర్ణయం తీసుకుంది.

విద్యుత్ ఉచిత సబ్సిడీని నగదు రూపంలో రైతుల ఖాతాలకు చెల్లించాలని సర్కార్ నిర్ణయించింది.

వినియోగం మేరకు వచ్చిన బిల్లులు రైతులే డిస్కంలకు చెల్లించేలా మార్గదర్శకాలు
రూపొందించింది.

2021-22 ఆర్థిక ఏడాది నుంచే
రైతుల ఖాతాల్లోకి విద్యుత్ నగదు ప్రభుత్వం బదిలీ
చేయనుంది.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *