ధర్మ పరిరక్షణ దీక్ష – జనసేన

Share this news

జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాదులోని తన నివాసంలో ఈరోజు ఉదయం ధర్మ పరిరక్షణ దీక్షను చేపట్టారు.

అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి రథం దగ్ధం ఘటన నేపథ్యంలో జనసేన బిజెపి సంయుక్తంగా ఈరోజు ఉదయం 10 గంటల నుంచి ధర్మ పరిరక్షణ దీక్షకు పిలుపునిచ్చాయి.

పరిరక్షణ దీక్షకు ముందు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన నాయకులు, శ్రేణులు ఈ దీక్ష చేపట్టడం గురించి ముఖ్య నాయకులతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్చించారు.

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఈ దీక్షలకు అన్ని ఏర్పాట్లు జరిగాయని నాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి తెలియజేశారు


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *