తొలగించిన గుళ్లు తిరిగి నిర్మించే యోచనలో ప్రభుత్వం

Share this news

విజయవాడలో తొలగించిన గుళ్లు తిరిగి నిర్మించే యోచనలో ప్రభుత్వం.

కృష్ణా పుష్కరాల సమయంలో కొన్ని గుళ్లు తొలగించిన గత ప్రభుత్వం.

ఆలయాల పునర్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం .

పునర్ నిర్మాణం సాధ్యమైతే దశలవారీగా చేపట్టే యోచనలో దేవాదాయశాఖ.

సీజీఎప్ నిధులతో గుళ్లను పునర్ నిర్మించే ప్రతిపాదనలు .

పీఠాధిపతుల సలహాలు తీసుకోనున్న ప్రభుత్వం


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *