అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం

Share this news

ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు విలేఖర్ల సమావేశంలో పాల్గొన్న జనసేన నాయకులు శ్రీ మధుసూదన్ రెడ్డి గారు,టీసీ వరుణ్ గారు,ఆకుల ఉమేశ్ గారు,జనసేన లీగల్ సెల్ కొ- ఆర్డినేటర్ మురళీ గారు,జయరాం రెడ్డి గారు,పద్మ గారు మరియు స్థానిక నాయకులు


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *