బ్రేకింగ్: రేషన్ కార్డులు తొలగిస్తున్నారా?

బ్రేకింగ్: రేషన్ కార్డులు తొలగిస్తున్నారా?
Spread the love

బ్రేకింగ్: రేషన్ కార్డులు తొలగిస్తున్నారా?

రేషన్ కార్డు దారులకు..
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ – కె వై సి నమోదు చేస్తున్నాం

రాష్ట్రంలో 10 శాతం మంది ఈ – కె వై సి నమోదు చేసుకోవాల్సి ఉంది.

రేషన్ కార్డులు తొలగిస్తామన్నది అవాస్తవం.

ప్రతి ఒక్కరు ఆధార్ డేటా తో ఈ – కె వై సి చేసుకోవాలి

ఈ- కె వైసీ చేసుకుంటే ..
ఏ జిల్లా అయినా ఏ రాష్ట్రమైన రేషన్ తీసుకోవచ్చు.

5 ఏళ్ల లోపు పిల్లలకు సెప్టెంబర్ నెలాఖరు వరకు నమోదు.

గ్రామ వాలంటీర్ ద్వారా ఈ – కె వై సి చేసుకోవచ్చు

అసలు ఆధార్ లో డేటా లేని వాళ్ళు మాత్రమే ..
ఆధార్ కేంద్రాలకు వెళ్లి చేసుకోవాలి

కోవిడ్ నియమాలు పాటిస్తూ ..
ఈ కె వైసీ చేసుకునేలా చర్యలు చేపట్టారు.

కోన శశిధర్, పౌర సరఫరాల శాఖ ఎక్స్ ఆఫీసియో సెక్రటరీ

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: