80 కోట్ల మంది పేదలకు 2020 నుంచి లబ్ది కలుగుతోంది

80 కోట్ల మంది పేదలకు 2020 నుంచి లబ్ది కలుగుతోంది
Spread the love

బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ

గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ను మరో 3 నెలలు పొడిగించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి ధన్యవాదములు

ఈ పథకం ద్వారా 80 కోట్ల మంది పేదలకు 2020 నుంచి లబ్ది కలుగుతోంది

ఈ పథకం కింద పేదలకు తలా 5 కిలోల బియ్యం ఉచితంగా లభిస్తున్నాయి

పేద ప్రజల కోసం ప్రధాన మంత్రి గారు ఇప్పటికే 6 సార్లు ఈ యోజనను పొడిగించగా ఇప్పుడు 7 వ సారీ పొడిగించారు.

దీని కోసం రూ.44,700 కోట్లను కేంద్ర ప్రభుత్వం అదనంగా ఖర్చు పెట్టబోతోంది.

సరిగ్గా దసరా, దీపావళి పండగల వేళ గరీబ్ కళ్యాణ్ అన్నయోజన పొడిగించడం తో పేద ప్రజలు చాలా సంతోషాన్ని. వ్యక్తం చేస్తున్నారు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *