Vijayawada Breaking News: డెలివరీ వాహనాలను తనిఖీ చేయనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్

Vijayawada Breaking News: డెలివరీ వాహనాలను తనిఖీ చేయనున్న నిమ్మగడ్డ రమేష్ కుమార్
Spread the love

విజయవాడ :

• ఉదయం 9 గంటలకు పౌరసరఫరాల శాఖ రేషన్ డెలివరీ వాహనాలను తనిఖీ చేయనున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్

• హైకోర్టు ఉత్తర్వుల మేరకు విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీసుకు, రేషన్ డెలివరీ వాహనాలను తీసుకురానున్న పౌరసరఫరాల శాఖ అధికారులు.

tanvitechs

tanvitechs

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

%d bloggers like this: