రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు
![రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు](https://tanvitechs.com/wp-content/uploads/2022/05/FTmNlOsUAAAr7jz.jpg)
రాజ్యసభకు నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు శ్రీ దీవకొండ దామోదర్రావు, శ్రీ బండి పార్థసారధి రెడ్డి. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు నామినేషన్ పత్రాలను అందజేశారు. ఈ నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు శ్రీ హరీశ్రావు, శ్రీ ప్రశాంత్ రెడ్డి, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీ పువ్వాడ అజయ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
![May be an image of 4 people, people standing and indoor](https://scontent.fhyd2-2.fna.fbcdn.net/v/t39.30808-6/283801902_569791594505303_950799206369477064_n.jpg?_nc_cat=111&ccb=1-7&_nc_sid=730e14&_nc_ohc=cvRHlNa9Kc0AX-z70BI&_nc_ht=scontent.fhyd2-2.fna&oh=00_AT_YPFHv4VGWVm3dEKctDG1buxhWurlP8kTYS8p-V7nvfw&oe=62927A26)