నేడు వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు

Share this news

నేడు ఏపీ వ్యాప్తంగా టీడీపీ నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది.

‘వ్యాక్సిన్‌ సరఫరా చేయండి ప్రాణాలు కాపాడండి’ అనే నినాదంతో నిరసనలు చేయనుంది.

ఇళ్ల దగ్గరే ప్లకార్డులు ప్రదర్శిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులు నిరసనకు దిగనున్నాయి.

18 ఏళ్లు నిండిన వారందరికీ ప్రభుత్వం వ్యాక్సిన్లు కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తోంది.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *