కెసిఆర్ను కుటుంబ సమేతంగా కలిసిన వకీల్ సాబ్.

Share this news

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో విజయం సాధించిన అనంతరం, మంత్రి శ్రీ జగదీశ్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె చంద్రశేఖర్ రావు గారిని మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్న ఎమ్మెల్యే శ్రీ నోముల భగత్, కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీ హరీశ్ రావు, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు శ్రీ బి వినోద్ కుమార్, టీఆర్ఎస్ జనరల్ సెక్రటరీలు శ్రీ తక్కెల్లపెల్లి రవీందర్ రావు, శ్రీ సోమా భరత్ కుమార్ తదితరులు ఉన్నారు.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *