Breaking: లాక్ డౌన్ లో వీటికి మినహాయింపు

Share this news

*తెలంగాణలో తేది 30-05-21 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన ప్రభుత్వం
*తదనుగుణంగా లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
*లాక్ డౌన్ పొడిగింపు ఉత్తర్వులను పటిష్టంగా అమలుచేయుటకు తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లు,పోలీస్ కమీషనర్లు, ఎస్. పి. లను ఆదేశించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.

తెలంగాణ ప్రభుత్వం లాక్‌డౌన్ ను మే 30 వరకు పొడగించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ సారి రాష్ట్రంలోని అన్ని పెట్రోల్ బంకులకు లాక్‌డౌన్ నుంచి తెలంగాణ ప్రభుత్వం మినహాయింపు ఇచ్చింది. ఇప్పటి వరకు హైవేలపై ఉన్న బంకులు మాత్రమే తెరిచి ఉంచే అవకాశం ఉండేది.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *