ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
![ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు](https://tanvitechs.com/wp-content/uploads/2021/05/MPRaghuramakrishnam-YSjagan-1.jpg)
ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు
ఎంపీ తరఫున ముకుల్ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే వాదనలు వినిపించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం బెయిల్ను మంజూరు చేసింది.
![](https://tanvitechs.com/wp-content/uploads/2021/05/MPRaghuramakrishnam-YSjagan.jpg)
ఆర్మీ ఆసుపత్రిలో ముగ్గురు వైద్యులు పరీక్షించి ఎక్స్రే, వీడియో కూడా పంపారని ధర్మాసనం తెలిపింది.
ఎంపీకి జనరల్ ఎడిమా ఉందని, ఫ్రాక్చర్ కూడా అయినట్లు నివేదికలో ఉందన్నారు.
ఆర్మీ ఆస్పత్రి వైద్యుల బృందం సమర్పించిన నివేదికను సుప్రీం పరిశీలించింది.