Good News: 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్‌ : సీఎం

Share this news

Good News: 57 ఏళ్లు నిండిన వారికి వృద్ధాప్య పెన్షన్‌ : సీఎం

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయాన్ని ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో సమావేశమై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ పువ్వాడ అజయ్, ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ శ్రీ వినోద్ కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని లేటెస్ట్ పథకాల కోసం tanvitechs.com వెబ్ సైట్ ను,

Tanvi Techs Youtube Channel చూడండి.


Share this news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *