80 కోట్ల మంది పేదలకు 2020 నుంచి లబ్ది కలుగుతోంది

బండి సంజయ్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం ను మరో 3…

అబార్షన్లపై సుప్రింకోర్టు సంచలన తీర్పు

అబార్ష‌న్ల విష‌యంలో సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్ర‌తీ మ‌హిళ‌కు అబార్ష‌న్‌ను ఎంచుకునే హ‌క్కు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేసింది. మెడికల్‌ టెర్మినేషన్‌…

మిషన్ భగీరథకు కేంద్ర అవార్డు

మిషన్ భగీరథకు కేంద్ర అవార్డుఇంటింటికి నల్లాతో శుద్ధి చేసిన స్వఛ్చమైన తాగునీటిని అందిస్తున్న మిషన్ భగీరథ పథకానికి మరోసారి కేంద్రప్రభుత్వ అవార్డు…

రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్. ఇకపై అంత వాట్సాప్ లోనే!

రైల్వే ప్రయాణీకులు వారి PNR స్థితిని తెలుసుకోవచ్చు మరియు WhatsAppలో రైలు షెడ్యూల్ సమాచారాన్ని చూడవచ్చు. ముంబైకి చెందిన రైలోఫీ అనే…

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ : 3 నెలలు వీరికి ఉచితం

రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్ : 3 నెలలు వీరికి ఉచితం రేషన్ షాపుల ద్వారా ప్రజలకు పంపిణీ చేస్తున్న…

అంకితా భండారీ హత్య కేసు: రిసార్ట్ కూల్చివేత కీలకమైన సాక్ష్యాలను నాశనం చేసిందన్న ఉత్తరాఖండ్ మాజీ పోలీసు చీఫ్

పుల్కిత్ ఆర్య రిసార్ట్ కూల్చివేతతో అంకితా భండారీ హత్య కేసులో కీలక ఆధారాలు ధ్వంసమయ్యాయని ఉత్తరాఖండ్ మాజీ డీజీపీ అలోకే బి…

మహేష్ బాబు తల్లి గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన KTR

మహేష్ బాబు తల్లి గారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన KTR ఇందిరాదేవి గారికి నివాళులర్పించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి…

తెలంగాణలోని మరో మూడు పట్టణాలకు అవార్డులు

తెలంగాణలోని మరో మూడు పట్టణాలకు అవార్డులు ఇండియన్ స్వచ్ఛత లీగ్ (ఐఎస్ ఎల్) అవార్డును దక్కించుకున్న పట్టణాలు ఫిర్జాదిగూడ, కోరుట్ల, అలంపూర్…

చంద్రబాబు, లోకేష్ పై మాజీ మంత్రి అనిల్ ఫైర్

అనిల్ కుమార్ యాదవ్…మాజీ మంత్రి చంద్రబాబు, లోకేష్ పై మాజీ మంత్రి అనిల్ ఫైర్ జగన్ గారి కుటుంబం జోలికి ఎవరొచ్చినా…

అమిత్‌షాతో జూనియర్‌ ఎన్‌టీఆర్‌ కలవడాన్ని వైకాపా విమర్శిస్తే!

విజయనగరం పార్లమెంటు జిల్లా అధ్యక్షురాలు రెడ్డిపావని, యుమమోర్చా రాష్ట్ర అధ్యక్షులు సురేంద్రమోహన్‌లతో కలసి విజయనగరంలో మంగళవారం సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించారు.…