సీఎం, మంత్రులు ఒక్క ఆసుపత్రి ని అయినా సందర్శించారా

అనంతపురం: బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ప్రెస్ మీట్. ఈనెల 23 ఆదివారం ప్రభుత్వ వైపల్యాల పై బిజేపీ…

ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు

ఎంపీ రఘురామకృష్ణ రాజుకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు ఎంపీ తరఫున ముకుల్‌ రోహత్గీ, ప్రభుత్వం తరఫున దుష్యంత్‌ దవే వాదనలు వినిపించారు.…

నెల్లూరు క్రిష్ణ పట్నం ఆయుర్వేదం రిపొర్టు

మొత్తం వివరాలు దీనిలో ఉన్నాయి గమనించండి 💊 Krishnapatnam Ayurvedam Full Report in Telugu: క్రిష్ణ పట్నం ఆయుర్వేదం రిపొర్టు…

బిగ్ బ్రేకింగ్- ఏపీలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నిక‌లు ర‌ద్దు చేసిన హైకోర్టు

ఏపీలో ఏప్రిల్ 7న జ‌రిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక‌ల‌ను ర‌ద్దు చేస్తూ హైకోర్టు సంచ‌ల‌న తీర్పునిచ్చింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌ను స‌వాల్ చేస్తూ…

AP బడ్జెట్ పై విమర్శలు చేసిన జనసేన

అభూత కల్పనలు… ఆత్మ స్తుతితో ఆంధ్ర ప్రదేశ్ బడ్జెట్ • కరోనా కట్టడిలో దేశానికే ఆదర్శమని పొగుడుకున్నారు… వాస్తవలేమిటో ప్రభుత్వాసుపత్రులకు వెళ్ళి…

Breaking: లాక్ డౌన్ లో వీటికి మినహాయింపు

*తెలంగాణలో తేది 30-05-21 వరకు లాక్ డౌన్ ను పొడిగించిన ప్రభుత్వం*తదనుగుణంగా లాక్ డౌన్ పొడిగిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వ…

2-DG: డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ముఖ్య సమాచారం

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ ముఖ్య సమాచారం డీఆర్డీవో – డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ రూపొందించిన 2 – డీజీ ఔషధం అత్యవసర…

గాంధీ ఆసుపత్రికి వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్.

గాంధీ ఆసుపత్రికి వెళ్లనున్న ముఖ్యమంత్రి కేసీఆర్. మ‌రికాసేప‌ట్లో గాంధీ ఆస్ప‌త్రికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వెళ్లనున్నారు. సీఎం హోదాలో గాంధీకి వెళ్ల‌నున్నారు…

ఐసొలేషన్ సెంటర్ ను ప్రారంభించిన MLA నోముల భగత్ కుమార్

నల్గొండ జిల్లా… గుర్రంపోడు మండలం.. కొప్పోలు గ్రామంలో ZPHS ప్రాథమిక పాఠశాలలో ఐసోలేషన్ సెంటర్ ను ప్రారంభించిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల…

తెలంగాణాలో 30 వరకు లొక్డౌన్ పొడిగింపు.

ప్రస్తుతం, తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయి. లాక్డౌన్ ముందు నమోదైన సానుకూల కేసుల సంఖ్య లాక్డౌన్ నుండి గణనీయంగా పడిపోయింది.…